Tag:VIJAYAWADA

రంగంలోకి నేవీ.. ట్రయల్ రన్‌లో డ్రోన్లు..

ఎన్‌టీఆర్(NTR) జిల్లా, విజయవాడ(Vijayawada)లో చేపడుతున్న వరద సహాయక చర్యలను వేగవంతం చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. వచ్చీ రాగానే తమ...

అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

వరద ప్రాంతాల్లో చేపడుతన్న సహాయక చర్యలపై అధికారులకు సీఎం చంద్రబాబు(Chandrababu) కీలక ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు విషయంలో ఖర్చుకు ఏమాత్రం వెనకాడొద్దని తెలపారు. అదే విధంగా కళ్యాణ మండపాలు, హోటళ్లలో...

భయపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి అచ్చెన్నాయుడు

విజయవాడ(Vijayawada)లో చేపడుతున్న సహాయక చర్యలను మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) పరిశీలించారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లో ఆయన ఈరోజు పర్యటించారు. అక్కడి పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. అనంతరం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా...

పరిస్థితులు పర్యవేక్షించే అధికారులు వీరే..

Vijayawada |విజయవాడను వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కడిక్కడ ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదిక తీసుకుంటున్నారు. ప్రతి ప్రాంతంలో ప్రత్యేక అధకారుల పర్యవేక్షలో ఈ సహాయక చర్యలు...

విజయవాడ చేరుకున్న నటి కాదంబరీ జత్వానీ..

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా తీవ్ర చర్చలకు దారి తీస్తున్న అంశం ముంబయి నటి కాదంబరీ జిత్వానీ(Kadambari Jethwani) అత్యాచారం. ఈ కేసులో పలువురు పోలీసు అధికారులు సహా వైసీపీ నేతల పేర్లు కూడా...

జెండా ఎగరేసిన సీఎం.. డిప్యూటీ సీఎం ఎక్కడంటే

సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) ఈరోజు విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఇందిరాగాంధీ స్టేడియం చేరుకున్నారు. ఆయనకు పోలీసులు గౌరవ వందనంతో...

‘మాస్టర్‌ మైండ్ మధుబాబే’.. కిడ్నీ ముఠా కేసులో కీలక ట్విస్ట్

విజయవాడ కిడ్నీ రాకెట్(Vijayawada Kidney Racket) వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఇందులో అసలు మాస్టర్‌ మైండ్ మధుబాబే అంటూ మధ్యవర్తి వెంకట్ ఓ వీడియోను విడుదల చేశాడు. అంతేకాకుండా ఏమైనా అనుమానాలు...

Prashant kishor | టీడీపీకి పనిచేయడం లేదు.. ప్రశాంత్ కిషోర్ క్లారిటీ

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. ముఖ్యంగా ఏపీ ప్రజలకు ఈయన గురించి బాగా తెలుసు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున తన ఐప్యాక్ సంస్థ...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...