తెలుగుదేశం పార్టీ నేత లోకేశ్ తమ కుటుంబ ఆస్తుల వివరాలు వెళ్లడించిన సంగతి తెలిసిందే... మొత్తం ఆస్తులు 119.42 కోట్లు ఉండగా అప్పులు 26.04 కోట్లు ఉన్నట్లు తెలిపారు... ఆస్తుల్లో నుంచి అప్పులను...
లెక్కలు రాసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పిచ్చి గింజ చేసిన మీరు ఇన్కంట్యాక్స్ రైడ్స్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీలో నెంబర్ వనే అనే చెప్పాలి.. ఇక నెంబర్ 2 అంటే వెంటనే వినిపించే పేరు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైయస్ కుటుంబానికి దగ్గర...
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దావెంకన్న కౌంటర్ ఇచ్చారు... ఇటీవలే విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసుకుని చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తు పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే... రాజకీయ భిక్ష పెట్టిన...
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేస్తుంటారు... ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తే తనదైన...
అమ్మ ఒడి కింద రూ.15 వేలు ప్రయోజనం పొందిన 43 లక్షల కుటుంబాలు సంక్రాంతి ముందే వచ్చిందని మురిసిపోతున్నాయని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు...
అయితే...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులకు సవాల్ విసిరారు... తాము ఇన్ సైడర్ ట్రెండింగ్ కు పాల్పడినట్లు అయితే నిరూపించాలని...
రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు స్వాగతిస్తుంటే ,మరికొందరు విమర్శలు చేస్తున్నారు, మరీ ముఖ్యంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరికాదు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...