ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అధికార వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి రెచ్చిపోయారు... గతంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును అడ్డుకోవడానికి అనేక మందితో కేసులు వేయించి భూసేకరణను...
ఈ కష్టాలు పగోడికి కూడా రావొద్దని విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వ్యాఖ్యానించారు... . పేమెంటు తనే ఇవ్వాలి అలాగే పచ్చ మీడియా కవరేజి బాధ్యత కూడా చూసుకోవాలని ఎద్దేవా చేశారు. దానితో...
తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం కురిసింది. అసలే మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వర్షంతో ఉపశమనం పొందారు. అయితే...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్(Vemula Rohith) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసలు రోహిత్ దళితుడు కాదని.. అతడి అసలు కులం...