ఈసారి విజయవాడ పార్లమెంట్ స్ధానం నుంచి వైసీపీ తెలుగుదేశం మధ్య సరికొత్త పోటీ అయితే కనిపిస్తోంది.. సిట్టింగ్ ఎంపీగా ఉన్నకేశినేని నానికి మరోసారి అవకాశం ఇచ్చారు చంద్రబాబు.. ఇటు పీవీపీకి వైసీపీ...
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...