వైకుంఠ ఏకాదశి కావడంతో తిరుమల పుణ్యక్షేత్రం కిటకిటలాడుతోంది, ప్రముఖులు సామాన్యులు స్వామిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు, టన్నుల పూలతో తిరుమల ఆనంద నిలయం అలంకరణ చేశారు. ఇక...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...