ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలా కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే ఆరోగ్యాంగా రోజూ ఉదయాన్నే వాకింగ్ చేసే అలవాటు ఉంటే ఈ అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి రోజు...
కరోనా వైరస్ మహమ్మారి ఎక్కడ వారిని అక్కడ నిలువరించేలా చేసింది... ఏప్రిల్ 14 వరకూ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అని ప్రకటించింది కేంద్రం, ఇక ఇప్పుడు మరో 15 రోజులు పొడిగించాయి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...