Tag:weather

ఏపీకి అలర్ట్..ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన

ఏపీ ప్రజలకు అలర్ట్‌. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు...

ఏపీ ప్రజలకు అలెర్ట్..3 రోజుల పాటు వర్షాలు

ఏపీలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో వాతావరణశాఖ చల్లని వార్త చెప్పింది. తూర్పు మ‌ధ్య బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర వాయుగుండం బలహీనపడింది. దీంతో వాయుగుండం ఈరోజు అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో...

కరోనానా – సాధారణ జ్వరమా..ఈజీగా గుర్తించండిలా..

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. అయితే  ఈమధ్య వాతావరణ మార్పులతో చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు. జలుబు, దగ్గు, గొంతునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరి ఇది కరోనానా.....

ఏపీకి వాతావరణశాఖ అలర్ట్..3 రోజుల పాటు ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనను అధికారులు ప్రకటించారు. నైరుతిబంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉంది....

తెలంగాణలో చలి పంజా..గజగజ వణుకుతున్న ప్రజలు

తెలంగాణను చలి వణికిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాబోయే రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందన్న వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రతతో ప్రయాణికులు, ఫుట్‌పాత్‌లపై నిద్రించేవారు నరకం చూస్తున్నారు. ఉత్తరాది...

ఏపీకి వాతావరణశాఖ సూచన..రాగల 3 రోజుల్లో..

ఇప్పటికే కొన్ని రోజులుగా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. కాగా మరో 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రము వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు...

ఏపీకి మరో ముప్పు..మళ్లీ ఆ 4 జిల్లాలే టార్గెట్‌..

వర్షాలతో అతలాకుతలం అయిన ఏపీకి మరో ముప్పు ముంచుకొస్తోంది. ఇంకా వరుణుడు సృష్టించిన జల విలయం నుంచి పూర్తిగా కోలుకోలేదు ఆ 4 జిల్లాలు. మళ్లీ ఈసారి కూడా ఆ 4 జిల్లాలే...

ఏపీకి మళ్లీ వాన ముప్పు..ఈ జిల్లాలకు అలర్ట్

మూడు రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాలతో ఇంకా తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్‌ను మరో వాన గండం భయపెడుతోంది. దక్షిణ అండమాన్‌, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం పలు...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...