కరోనా వైరస్ కారణంగా మార్చి నెల చివరి నుంచి స్కూళ్లు మూసివేశారు, దాదాపు 9 నెలలు అవుతోంది.. ఈ అకడమిక్ ఇయర్ అప్పుడే ఆరు నెలలు పూర్తి అయింది.. ఇంకా స్కూళ్లు తెరచుకోలేదు.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...