వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల టిఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల మాట్లాడుతూ..నా మీద ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు, మంత్రులు స్పీకర్ కు ఫిర్యాదు...
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న నాలుగు ఎంపీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అనుకున్నట్లే మాజీ మంత్రి...
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాలలో జరిగిన "మేమంతా సిద్ధం" బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు...