ఏపీలో మద్యం ధరలకు సంబంధించి జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసింది. వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్లో హేతుబద్ధతను...
ఈ దారుణం గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది... స్థానిక వృద్దురాలు తన భర్త చనిపోవడంతో కుమారుడు దగ్గర ఉంటోంది.. అతనికి భార్య నలుగురు పిల్లలు ఉన్నారు... అతనికి మద్యం అలవాటు ఉండేది... రెక్కాడితే...
మన దేశంలో ఈ లాక్ డౌన్ తో ఏకంగా 40 రోజులు మద్యం షాపులు తెరచుకోలేదు, దీంతో అందరూ ఇంటిపట్టున ఉన్నారు, కాని కేంద్రం సడలింపులు ఇవ్వడంతో మద్యం షాపులు తెరచుకున్నాయి, దీంతో...
ఏపీలో మద్యం ధరలు పెరిగా కూడా మందుబాబుల క్యూ మాత్రం తగ్గడంలేదు... చుక్కలేనిదే ముద్ద దిగదంటున్నారు మందు ప్రియులు... చాలా రోజుల తర్వాత మద్యం షాపులు ఓపెన్ కావడంతో రేటును సైతం లెక్క...
మద్యం దుకాణాలు లాక్ డౌన్ పెట్టినప్పటినుంచి మద్యం ప్రియులకు మందు లేక ప్రతీ ఒక్కరూ ఇళ్లకే పరిమితం అయ్యారు... లాక్ డౌన్ సడలింపుతో జనం జాతర అరంభం అయింది... మరో వైపు మద్యం...
మద్యపానాన్ని నిరుత్సాహపరిచి దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు ప్రభుత్వం మద్యం ధరను 25శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. అంటే ఒక మద్యం బాటిల్ ధర 300 ఉంటే 25 శాతం ధర పెంచితే...
కేంద్రం తాజాగా లాక్ డౌన్ మరో 14 రోజులు పొడిగించింది, అంటే మే 17 వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది, అయితే ప్రస్తుతం ఉన్న ఆంక్షలు అన్నీ అమలు అవుతాయి, ఎక్కడా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...