రాష్ట్రంలో మద్యం నిషేదం దశలవారిగా అమలు చేస్తున్న తరుణంలో సీఎం ఆశయాలకు తూట్లు పడుతున్నాయి... విచ్చల విడిగా మద్యం అమ్మాకాలు జరుగుతున్నాయి.. ఇది ఎక్కడో కాదు విశాఖ జిల్లా గాజువాక సెగ్మెంట్ లో...
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందటంతో చాలా దేశాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి... ప్రజలకు నిత్యవసర వస్తువులు వారి ఇంటికే పంపేలా చర్యలు తీసుకుంటున్నారు... దీంతో మందుబాబులకు మందు దొరకక...
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించింది... దీంతో మందు బాబుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు... మందుదొరకక చాలామంది విలవిలలాడుతున్నారు.. మరికొందరు ఎప్పుడు షాపులు ఓపెన్ చేస్తారా...
ఈ కరోనా వైరస్ తో దేశంలో ఎవ్వరూ అడుగు బయటపెట్టడానికి లేదు... ప్రజలు అందరూ ఇంటికి పరిమితం అయ్యారు, ఈ సమయంలో మద్యం లేక మందుబాబులు బతకలేకపోతున్నారు, చుక్క లేకపోవడంతో...
కరోనా వైరస్ వ్యాప్తితో మందుబాబులకి మందు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు.. కల్లు కూడా దొరక్క గ్రామాల్లో కూడా చాలా మంది వింతగా మందుబాబులు ప్రవర్తిస్తున్నారు, సామాన్యుల కంటే మందుబాబుల గోల ఎక్కువ...
మద్యం లేక చాలా మంది పిచ్చి ఎక్కినట్లు ప్రవర్తిస్తున్నారు... ఇలాంటి సమయంలో స్టేట్స్ లో చాలా మందికి చికిత్స కూడా అందిస్తున్నారు ..ముఖ్యంగా కేరళలో ఇలాంటి పరిస్దితి ఎదురైంది . ...
దేశంలో కరోనా వైరస్ అతి దారుణమైన స్దితిలో ఉంది... ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రత కేరళ మహరాష్ట్రలో కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడిక్కడ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ కారణంగా...
ఏపీ సర్కార్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు... ఏపీలోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా చూడనటువంటి హానికరమైన బ్రాండ్స్ ను జే టాక్స్ కోసం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...