ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మహిళల భద్రతపై సీఎం చంద్రబాబు(Chandrababu) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...