గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల ఎంపికపై మార్పులు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంతో ఈ అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్ని గ్రూప్ లలో ఇంటర్వ్యూలు...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు.
గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి,
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు,
ప్రగతి భవన్, హైదరాబాద్.
రైతాంగ ప్రయోజనాలకు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...