పులివెందుల ప్రాంతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన ఖరారైంది... 7వ తేదిన జగన్ సాయంత్రం 4.55 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారని ఆరోజు రాత్రి వైఎస్ అతిథి గృహంలో...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...