యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్ట(Yadagiri Gutta)గా మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy) తెలిపారు. ఈ మేరకు త్వరలోనే జీవో ఇస్తామని స్పష్టంచేశారు. దీంతో ఇక నుంచి యాదగిరిగుట్టగానే పరిగణమిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే...
తెలంగాణలో అయ్యప్ప మాలధారణలో ఉన్న స్వాములు దొంగతనానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామంలో వారం రోజుల క్రితం అయ్యప్ప వేషధారణలో ఉన్న ఇద్దరు స్వాములు గ్రామానికి వచ్చి కిరాణా షాపులో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...