యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్ట(Yadagiri Gutta)గా మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy) తెలిపారు. ఈ మేరకు త్వరలోనే జీవో ఇస్తామని స్పష్టంచేశారు. దీంతో ఇక నుంచి యాదగిరిగుట్టగానే పరిగణమిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే...
తెలంగాణలో అయ్యప్ప మాలధారణలో ఉన్న స్వాములు దొంగతనానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామంలో వారం రోజుల క్రితం అయ్యప్ప వేషధారణలో ఉన్న ఇద్దరు స్వాములు గ్రామానికి వచ్చి కిరాణా షాపులో...
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఈ...