YS Sharmila - YS Jagan | జైలుకెళ్లి నేరస్థులను పలకరించే సమయం ఉంటుంది కానీ, ప్రజల పక్షాన అసెంబ్లీ తమ గళాన్ని వినిపించాల్సిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి దమ్ములేదని...
వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) గుంటూరు మిర్చి యార్డు ను సందర్శించాడు. రైతుల సమస్యలను అక్కడి రైతులను అడిగి తెలుసుకొని వారిని పరామర్శించారు. రైతులకు ఈ దుస్థితి రావడానికి కూటమి ప్రభుత్వమే...
రాష్ట్ర నీటిపారుదల శాఖ పూర్తిగా నిర్వీర్యమై ఉందని, దానిని పునరుద్దరించడానికి తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) అన్నారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వైసీపీ ప్రభుత్వం.. నీటిపారుదల...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి జగనే కారణమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. వాళ్లు చేసుకున్న స్వయంకృపారాధం వల్లే ప్రజలు ఛీ...
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్(Nandigam Suresh)ను ఏపీ పోలీసులు హైదరాబాద్లోని మియాపూర్ల అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను మంగళగిరికి తరలించి ఈరోజు మంగళగిరి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ఆయన కేసును విచారించిన...
టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో వైసీపీకి చుక్కెదురైంది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టును కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని వైసీసీ నేతలు, కార్యకర్తలు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో వారికి అరెస్ట్...
తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. గత పాలకులు...
గత పాలకుల పరిపాలనపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని...