గతంలో తాము ఎన్నడు విద్యుత్ కోతలు పెట్టలేదని ప్రస్తుత ప్రభుత్వం పెట్టిందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు... తక్షనమే ప్రభుత్వం ప్రజలకు కరెంట్ ఇవ్వాలని డిమాండ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...