ఏపీ రాజకీయాల్లో నేడు ఏం జరగనుంది. సంచలన వార్త ఏమైనా వినడపనుందా? ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లునుందా? వీటికి సమాధానం తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం రాష్ట్రమంతా ఇప్పుడు ఇదే అంశంపై...
వైఎస్ వివేకానంద హత్య కేసుపై టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు.. దేశ చరిత్రలో సస్పెన్స్ థ్రిల్లర్. ఫిక్షన్ అని...
ఏపీలో కొత్త పదవుల లోకం మొదలైంది.... ఇద్దరు మంత్రులైన మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాస్ లు రాజ్యసభకు వెళ్లడంతో సీఎం జగన్ కేబినెట్ రెండు పోస్ట్ లు ఖాళీ అయ్యాయి.... అలాగే వారు...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు... ఎన్నికలకు ఆరు మాసాల ముందు కృష్ణా జిల్లాకు చెందిన వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ...
ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయం పెనుసంచలనం అయింది.. అసెంబ్లీలో శాసనమండలి రద్దుపై చర్చ జరిపారు ఆ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు, అయితే ఈ సమయంలో ...
వికేంద్రీకరణ దిశగా అడుగులు వేయాలని చూస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... రాష్ట్రంలో ఎక్కడా ప్రాంతీయ అసమానతలు లేకుండాచేయాలనే ఉద్దేశంతో వికేంద్రీకరణ చేయాలని చూస్తున్నారు... అయితే వికేంద్రీకరణను టీడీపీ వ్యతిరేకింస్తుంది...
తాజాగా మరోసారి మాజీ ఎంపీ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...