రాష్ట్ర నీటిపారుదల శాఖ పూర్తిగా నిర్వీర్యమై ఉందని, దానిని పునరుద్దరించడానికి తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) అన్నారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వైసీపీ ప్రభుత్వం.. నీటిపారుదల...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి జగనే కారణమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. వాళ్లు చేసుకున్న స్వయంకృపారాధం వల్లే ప్రజలు ఛీ...
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్(Nandigam Suresh)ను ఏపీ పోలీసులు హైదరాబాద్లోని మియాపూర్ల అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను మంగళగిరికి తరలించి ఈరోజు మంగళగిరి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ఆయన కేసును విచారించిన...
టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో వైసీపీకి చుక్కెదురైంది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టును కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని వైసీసీ నేతలు, కార్యకర్తలు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో వారికి అరెస్ట్...
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి వచ్చిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana)కు వరద బాధితులు భారీ ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ వరద బాధితులు బొత్సను...
టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టు(AP High) భారీ ఝలక్ ఇచ్చింది. ఈ కేసుల్లో ముందుస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు...
HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024 జూలైలో రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎటువంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది....