తెలుగుదేశం కార్యకర్తలు తమకు వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు వారు కుట్ర చేశారని పేర్కొంటూ వైసీపీ సర్కార్ కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు... తాజాగా...
ఏపీ తెలంగాణలో కొత్త కేసులు బయటపడుతున్నాయి.. రోజుకి 600 కేసులు పైగానే రెండు చోట్ల కొత్త కేసులు బయటపడుతున్నాయి.. ఏకంగా తెలంగాణలో ఎమ్మెల్యేలకు కూడా వైరస్ పాజిటీవ్ వచ్చింది, ఇటు కాంగ్రెస్ నేతలకు...
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అంతే వేగంగా తమ్ముళ్లు మూటా ముళ్లు సర్దేసుకుంటున్నారు... ఇప్పటీకే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కీలక నేతలు వైసీపీకి మద్దతు ప్రకటించిన...
ఈరోజు ఏపీలో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి... మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి... ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ప్రకటించింది... అది చేస్తే వైసీపీ ఎమ్మెల్యే ఒకరు రాజకీయాలనుంచి శాశ్వితంగా తప్పుకుంటానని అన్నారు......
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణను షురు చేసింది.. ఈ ఆపరేషన్ కు టీడీపీ వెలవెలబోతుంది... ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా చాలా మంది ద్వితియ శ్రేణి నాయకులు వైసీపీ...
పేదల ఇళ్ల స్థలాల నెపంతో రాష్ట్ర ప్రభుత్వం భూదందాకు తెరలేపిందని ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఆరోపించారు... తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మ్యాటర్ వీక్ అనే విషయం పేటిఎమ్ బ్యాచ్ కి అర్థం అయిపోయిందని నారా లోకేశ్ ఆరోపించారు.... అందుకే 5 రూపాయిల చిల్లర...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...