మిషన్ బిల్డ్ ఏపీ కాదని జగన్ కిల్డ్ ఏపీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ విమర్శలు చేశారు... రాష్ట్రంలో ఆస్తులను అమ్మేసి ఏపీని చంపేస్తూ దానికి మిషన్ బిల్డ్ ఏపీ...
గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నేత హల్ చల్ చేశాడు... ఇటీవలే తనపై దాడి చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని ఆగ్రహం చెందాడు వైసీపీ...
ఇప్పుడు ఏపీలో ఒకటే చర్చ శ్రీకాళహస్తిలో కేసులు పెరుగుతున్నాయి... దీంతో అక్కడ ఎమ్మెల్యే చేసిన ర్యాలీతోనే అక్కడ కేసులు పెరిగాయి అని ఓ పక్క ప్రతిపక్షం విమర్శలు చేస్తోంది, కాని ఆరోజు పేదలకు...
కరోనా విస్తరిస్తున్న సమయంలో ఏపీలోని రాజకీయాలు ఉప్పు నిప్పులా కొనసాగుతున్నాయి... ముఖ్యంగా కరోనా కేసులు అత్యధికంగా ఉన్న కర్నూల్ జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి... ఇటీవలే మాజీ మంత్రి అఖిల...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు... ప్రస్తుతం వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు...
ప్రపంచమంతా...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి, యామినీబాల టీడీపీకి గుడ్ బై చెప్పి నేడు ముఖ్యమంత్రి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...