అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు రోజు రోజుకు భగ్గుమంటున్నాయి... ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో వర్గ పోరు ఎక్కువ అవుతోంది... తాజాగా జనసేన గెలిచిన ఏకైక సీటు రాజోలు నియోజకవర్గం...
చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకుడి హత్యకు కుట్ర పన్నారు అనే వార్త ఇప్పుడు పెద్ద షాక్ కి గురి చేసింది.. పైగా మాజీ సీఎం చంద్రబాబు సెగ్మెంట్ కుప్పంలో ఈ వార్త వినిపిస్తోంది,...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు... మద్యం వ్యసనం నుంచి బయటపడుతున్న వారిని రెచ్చగొట్టి మళ్లీ బానిసలను చేసేదాక చంద్రబాబు నాయుడు...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా సలహాలు ఇస్తూ ముందు నుంచి ఆయన వెన్నంటి ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అలాగే సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో...
తెలుగుదేశం పార్టీ నేత లోకేశ్ తమ కుటుంబ ఆస్తుల వివరాలు వెళ్లడించిన సంగతి తెలిసిందే... మొత్తం ఆస్తులు 119.42 కోట్లు ఉండగా అప్పులు 26.04 కోట్లు ఉన్నట్లు తెలిపారు... ఆస్తుల్లో నుంచి అప్పులను...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూన్ చెప్పారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... రెండున్నరేళ్ల...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా ఎమ్మెల్యే పక్కా ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తున్నారు... 2019 ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి వైసీపీ తీరపున గెలిచిన కాసుమహేష్ రెడ్డి ప్లాన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...