శాసనమండలిని రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మాణించింది వైసీపీ... సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్ ను ప్రారంభించారు.. తీర్మాణానికి అనుకూలంగా 133 వ్యతిరేకంగా 0 తటస్థులు 0 ఓట్లు పడటంతో స్పీకర్...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు శాసనసభలో పాస్ చేస్తున్న బిల్లులకి మండలిలో తెలుగుదేశం సభ్యులు అడ్డుపడుతున్నారు.. ఈ సమయంలో తెలుగుదేశం నేతలకు చెక్ పెట్టేందుకు అలాగే ఆర్దిక భారం తగ్గించుకునేందుకు...
శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ ప్రారంభం అవుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు... సభలో స్పీకర్ ప్రకటించగానే శాసనసభ్యులు వల్లభనేని వంశీ అలాగే మద్దాలి గిరిలు సభనుంచి బయటకు వచ్చారు..
కొద్దిరోజుల క్రితం...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పరిరక్షణ అంటూ పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు... ధర్నాలు, దీక్షల నాటకాలాడాడు. జోలె పట్టి చందాలకు తిరిగారని ఆరోపించారు. ఇప్పుడవన్నీ వదిలేసి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కలిశారు.. తన కుమారుడు వివాహ శుభలేఖను జగన్ కు అందించారు... ఫిబ్రవరి 7న...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసనమండలి రద్దు తీర్మాణాన్ని ప్రవేశ పెట్టారు ఈ ఒక్కరోజు శాసనమండలి రద్దు పై సభలో చర్చించాలని బీఏసీ తీర్మాణం...
తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వంగవీటి రాధా ఎన్నికల ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు, అయితే పార్టీలో ఆయన కొనసాగుతున్నా ఈ మధ్య అంత యాక్టీవ్ గా లేరు,...
శాసనమండలిని రద్దు చేయాలా లేదా అనే దాని పై మరి కాసేపట్లో క్లారిటీ రానున్నారు... ఒక వేల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మండలిని రద్దు చేస్తే వైసీపీనే ఎక్కువ ఇబ్బందులు పడుతుంది......
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...