ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఎన్నడులేని పరిపాలన అందించాలని చూస్తున్నారు... అందుకు తగ్గట్లుగానే పలు సంక్షేమ కార్యక్రమాలచు చేస్తున్నారు...
ఏపీని మరో ఓడిషాను చేయాలని...
పర్చూరి నియోజకవర్గానికి వైసీపీ తరపున ఇంచార్జ్ గా రవి రామనాధబాబు పేరు దాదాపు ఖాయం అయినట్లేనని వార్తలు వస్తున్నాయి... ఇటీవలే జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా నాడు నేడు...
కొద్దికలంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు బిగ్ ఫైట్ నడుస్తోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు...రాష్ట్రంలో ఎమ్మెల్యేతో పాటు తమకు కూడా సమానమైన అవకాశాలు ఇవ్వాలని ఎంపీలు డిమాండ్...
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో క్రమ క్రమంగా పార్టీలోని సభ్యుల సంఖ్య తగ్గుతోంది... తమ రాజకీయ భవిష్యత్ దృష్ట్య తమ్ముళ్లు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు... ఇప్పటికే గుడివాటి...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ ప్లాన్ వేసినట్లు రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం... రానున్న మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి...
ఈ సమావేశంలో వైసీపీ...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముమ్మరం చేసింది సీట్... విచారణలో భాగంగా ఈరోజు కపడ ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించనుంది...
ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడమనే అప్రజాస్వామిక చర్యలకు పాల్పడింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అని మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.... తిరిగి వాళ్ళే తాను అనని పదాన్ని అన్నట్టుగా...
ఆయేషా మీరా హత్య కేసు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.... ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది... 12 ఏళ్ల తర్వాత అయేషా మీరా డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించనుంచనున్నారు.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...