ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం నేతలు అందరూ వైసీపీ వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే, అయితే వైసీపీ నేతలు కూడా ఇప్పుడు మరో పార్టీ వైపు చూస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిచ్చెక్కి మట్లాడుతున్నారా అంటే అవుననే అంటున్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు... తాజాగా...
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి... ప్రతిపక్షనాయకులు అధికార నాయకులపై అలాగే అధికార నాయకులు ప్రతిక్ష నాయకులపై విమర్శలు చేసుకుంటూ కేంద్ర బింధువులా మారుతున్నారు... తాజాగా టీడీపీ నుంచి...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ టీడీపీ నాయకులకు రాజీనామా సవాల్ విసిరారు..... తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తాను ఇసుక విషయంలో అవినీతికి పాల్పడ్డానని అంటున్నారని...
ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున తన వాయిస్ ను గట్టిగా వినిపించిన మహిళా నేత యామిని... వైసీపీ నాయకులు ఎవరైనా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తే వారికి వెంటనే కౌంటర్ ఇచ్చేవారు...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన నియోజకవర్గంలో కొత్త ప్రయోగం చేశారు... ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ఆయన ఒక కార్యక్రమాన్ని చేపట్టారు... రానున్న రోజుల్లో మంగళగిరి...
వచ్చే ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఓడించేందుకు వైసీపీ సర్కార్ భారీ ప్లాన్లు వేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది... తాజాగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైకోయిజం గురించి ప్రతీ అమ్మకి, ప్రతీ అక్కకి, ప్రతీ చెల్లికి చెప్పండని లోకేశ్ అన్నారు.. ప్రస్తుతం జగన్ సైకోయిజం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...