ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో కలిసి భారీ ప్లాన్ వేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ మేధావులు ఈ ఎన్నికల్లో టీడీపీ...
టీవీ9 వ్యవస్థాపక ఛైర్మన్, సీఈవో రవిప్రకాష్ పై అసందర్భమైన, అసత్య ఆరోపణలు చేసిన పార్లమెంట్ సభ్యుడు విజయ సాయి రెడ్డి పై 100 కోట్ల పరువునష్టం దావా వెయ్యాలని రవిప్రకాష్ కార్యాలయం నిర్ణయించింది....
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.... ప్రతిపక్షాలు విమర్శించలేనంత విధంగా జగన్ పాలన...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఫట్టుమని నాలుగు నెలలు గడువక ముందే ఆ పార్టీలో అంతర్గత విభేదాలు గ్రూప్ రాజకీయాలు చేస్తూ రచ్చకెక్కుతున్నాయి... రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు ఉంటే ఈ...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే దగ్గుబాటి ఫ్యామిలీకి అల్టిమేటమ్ జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. ఉంటే వైసీపీలో ఉండాలని లేదంట బీజేపీలో ఉండాలని హెచ్చరిస్తోందట... భార్య బీజేపీలో భర్త వైసీపీలో...
తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో క్రమ క్రమంగా సభ్యుల సఖ్య తగ్గుతూ వస్తోంది... చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలను చూసి చాలామంది నేతలు ఇతర పార్టీల్లో...
ప్రస్తుతం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి... జగన్ ఒక వైపు అభివృద్ది దిశగా అడుగులు వేస్తుంటే ఆయన ఎమ్మెల్యేలు మాత్రం ఒకరిపై ఒకరు...
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి... అధికారంలో ఉన్నప్పుడు కళకలలాడిన టీడీపీ ఇప్పుడ అధికారం కోల్పోవడంతో ఆ కళ చెదిరింది.
ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...