ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై ఆ పార్టీ చిలకలూరి పేట ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ విడదల రజిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా...
రుణమాఫీ హామీ ప్రకటించి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ( పచ్చపార్టీ ) గెలిచిందని విజయసాయి రెడ్డి విమర్శించారు. అయితే ఇంకా 7,582 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా అకౌంట్లలో జమ...
ఈ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహణ్రెడ్డి ఆనంధం ఆవిరి కావడానికి ఎక్కువ రోజులు పట్టే అవకాశం లేదని ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.... ఈ ఎన్నికల్లో జగన్...
ఉభయ గోదావరి జిల్లాలు టీడీపీ, వైసీపీ నాయకులకు కీలకం ఈ రెండు జిల్లాల్లో ఏ పార్టీ అయితే మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుందో ఆ పార్టీదే అధికారం అని అంటుంటారు. 2014 ఎన్నికల్లో టీడీపీ...
తెలుగుదేశం పార్టీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది... కొద్దికాలంగా శివప్రసాదరావు ఆత్మహత్యపై టీడీపీ నాయకులు విమర్శలు...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంచలన సవాల్ విసిరింది... రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసి చూపిస్తామని ఇరిగేషన్ శాఖ...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ చిత్తూరు ఎంపీ, నటుడు శివప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే... కొద్దికాలంగా వెన్నులో నొప్పి, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఆయన కొద్దికాలంగా ఆసుపత్రిలో...
తెలుగుదేశం పార్టీ అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.... ఈ పేరు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే... 1985 లో రాజకీయ అరంగేట్రం చేసినప్పటినుంచి 2014 ఎన్నికల వరకు తాడిపత్రిని తన అడ్డాగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...