తెలుగుదేశం పార్టీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది... కొద్దికాలంగా శివప్రసాదరావు ఆత్మహత్యపై టీడీపీ నాయకులు విమర్శలు...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంచలన సవాల్ విసిరింది... రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసి చూపిస్తామని ఇరిగేషన్ శాఖ...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ చిత్తూరు ఎంపీ, నటుడు శివప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే... కొద్దికాలంగా వెన్నులో నొప్పి, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఆయన కొద్దికాలంగా ఆసుపత్రిలో...
తెలుగుదేశం పార్టీ అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.... ఈ పేరు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే... 1985 లో రాజకీయ అరంగేట్రం చేసినప్పటినుంచి 2014 ఎన్నికల వరకు తాడిపత్రిని తన అడ్డాగా...
2019 ఎన్నికల్లో తెలుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే.. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కోవడంతో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన వందరోజుల పరిపాలనలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న అభివృద్దిని చూసి ఇతర పార్టీలకు చెందిన చాలామంది రాజకీయ నేతలు వైసీపీ తీర్థం...
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి అద్వానంగా తయారు అవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రస్తుతం తమ్ముళ్లు సైకిల్ ను...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన వందరోజుల పరిపాలనలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దొరికింది సందు అని భావించి అవినితీకి పాల్పడుతున్నారు.
గతంలో...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...