2019 ఎన్నికల్లో తెలుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే.. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కోవడంతో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన వందరోజుల పరిపాలనలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న అభివృద్దిని చూసి ఇతర పార్టీలకు చెందిన చాలామంది రాజకీయ నేతలు వైసీపీ తీర్థం...
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి అద్వానంగా తయారు అవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రస్తుతం తమ్ముళ్లు సైకిల్ ను...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన వందరోజుల పరిపాలనలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దొరికింది సందు అని భావించి అవినితీకి పాల్పడుతున్నారు.
గతంలో...
ప్రభుత్వ ఉద్యోగం కోసం నిద్రాహారాలు మాని కష్టపడి చదివి పరీక్ష రాస్తే, మీ పెద్దలు గద్దల్లా పరీక్ష పేపరు ముందే ఎత్తుకుపోయారని లోకేశ్ వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఒక్కో ఉద్యోగాన్ని...
గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి యువతకు అవకాశం ఇవ్వడంతో కొత్తవారికి రాజకీయంగా అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి... ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత...
గెలిస్తే మహా అయితే నలుగురిని పరిచయం చేస్తుంది అదే ఒక్కసారి ఓడి చూడు సమాజం అంటే ఏంటో నీకు తెలుస్తుందన్న డైలాగ్ ను ఇప్పుడు జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాన్ భాగా ఫాలో...
కొంతమంది రాజకీయంగా ఓడినా ఆ నియోజకవర్గంలో పవర్ మాత్రం అలానే ఉంటుంది... అలా పవర్ ఉన్నవారు ఏప్పటికీ కింగే... కీంగ్ అవ్వాలంటే ఆశామాసేం కాదు.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి వారికి ఏ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...