పల్నాడు ప్రాంతంలో చట్టంతో దోబూచులాడుతూ తీసేసిన తాహసిల్దార్లకు ధైర్యాన్ని ఇవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన డ్రామా వికటించినా, నిదురపోతున్న పల్నాడుయేతర పచ్చనేతలను మేల్కొల్పిందని విజయసాయి రెడ్డి విమర్శించారు..
ప్రత్తిపాటి,...
ఏపీలో ప్రస్తుతం రసవత్తర రాజకీయం నడుస్తోంది. అధికార వైసీపీ నాయకులు ప్రతిపక్ష టీడీపీ నాయకులు నువ్వా నేనా అన్నట్లు వ్యవహరిస్తూ రాజకీయాల్లో మంచి హీట్ పుట్టిస్తున్నారు....
ఈ నేపథ్యంలో ప్రస్తుతం చలో ఆత్మకూరు అంటూ...
ముక్కు సూటిగా, నిజాయితీగా ఉండే టీడీపీకి చెందిన ఓ ఎంపీ కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనిత్యం ఫాలో అవుతోందా.... ఆయన ఇప్పటికీ వైసీపీ వైపు కన్నెత్తికూడా చుడకున్నారా అంటే అవుననే అంటున్నారు...
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీలో పాలన చేప్పటి 100 రోజులు పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు చేసిన...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటినుంచి రాష్ట్రాన్ని అభివ్రుద్ది దిశగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఆయన చేస్తున్న కార్యక్రమాలకు...
2019 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కున్న జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో బిగ్ షాక్ తగిలింది... 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలకు పార్టీ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సెంచరీ కొట్టక ముందే ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి... ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే, రోజా మరోసారి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు... గతంలో కారకట్టవద్ద ఇల్లు కట్టవద్దని అధికారులు ఎంతమంది చెప్పినా...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...