Tag:ycp

వైసీపీ నేతల చేతకానితనానికి ఇదొక నిదర్శనం: యనమల

తొలి బడ్జెట్ లోనే వైసీపీ నేతలు బొక్కబోర్లా పడ్డారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 500 కోట్లు కేటాయించడమే వైసీపీ...

అయ్యా లోకేష్..ముందు ఆ మూడు పదాలు పలుకు! : ఎమ్మెల్యే సుధాకర్ బాబు

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. 175 సీట్లకు వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలిచి విజయదుంధుబి మోగించింది. గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్లే ఇంత దారుణ వైఫలం...

చంద్రబాబు ఇంకా అదే భ్రమలో ఉన్నారు:సుచరిత

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీరుపై ఏపీ హోంమంత్రి సుచరిత తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు ఆయనే ముఖ్యమంత్రిననే భ్రమలో చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు. విపక్ష నేతననే విషయాన్ని ఆయన...

వైసీపీ మాతో మైండ్ గేమ్ ఆడుతోంది.. టీడీపీని ఎవ్వరూ వీడటం లేదు!: పంచుమర్తి అనురాధ

టీడీపీ నేతలకు కనీస సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు పార్టీ సామాన్లను బయటపడేశారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ‘అది ప్రభుత్వ కట్టడం. దానితో మీకు సంబంధం...

కూల్చివేస్తామన్న ప్రజావేదికలోనే సమావేశం నిర్వహిస్తారా?: బుద్ధా వెంకన్న

ప్రజావేదికను కూలగొడతానని చెబుతున్న సీఎం జగన్, అక్కడే సమావేశం నిర్వహించడం కరెక్టు కాదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజుల...

చంద్రబాబు హయాంలో అన్యాయం జరిగిన రైతులను ఆదుకుంటాం..!!

టీడీపీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యం చెప్పారు. అనంతపురం, గురజాల, ప్రకాశం, నరసరావుపేట, వినుకొండల్లో పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని... ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని...

నా పేరిట అసభ్యంగా పోస్ట్ చేస్తున్నారు.. కేసు నమోదు చేసిన యామిని సాధినేని..!!

తన పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టింగ్స్ చేస్తున్నారని ఏపీ పోలీసులకు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి ఈరోజు ఆమె...

ఏపీలో గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మార్క్ పాలనతో ముందుకు సాగుతోన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకదానివెంట ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...