ఏపీ రాజకీయాలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని వ్యక్తి గంటా శ్రీనివాసరావు... రాజకీయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడంతో గంటా దిట్టా అంటారు... సుమారు రెండు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగుతున్న గంటా ఇప్పటివరకు ఓటమిని...
ఏపీలో కరోనా పంజా విసురుతుంటే మరోవైపు అదే జోరుగా రాజకీయాలు సాగుతున్నాయి... తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు కేసులకు నిరసనలు ఆందోళనలు అసెంబ్లీ సమావేశాలు... నేతల వలసలు ఇలా రాజకీయాలు హాట్ హాట్...
త్వరలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన మరికొంత మంది ఎమ్మెల్యేలు, మాజీలు, సీనియర్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్దంగా ఉన్నారా అంటే అవుననే అంటున్నారు...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు... ప్రస్తుతం పార్టీకి చెందిన కీలక నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారట... ఈ క్రమంలో...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది... ఆ పార్టీకి చెందిన కీలన నేతలు వైసీపీ తీర్థం తీసుకున్నారు... ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు తమ...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి... కరోనా టైంలో కూడా ఏపీలో వలసలు కొనసాగుతున్నాయి... ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష...
2019 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కున్న తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తోంది... అందుకు తగిన ప్లాన్లు కూడా టీడీపీ అధిష్టానం వేస్తోంది... అయితే పార్టీకి చెందిన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...