ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్నారు... ఈ సమావేశాల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తన ఘళాన్ని వినిపించేందుకు రెడీగా ఉందని తెలుస్తోంది...
అంతేకాదు అందుకు సంబంధించిన ప్రశ్నలను కూడా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...