ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కాకినాడ జిల్లాలోని ఏలేరు కాలువ పొంగింది. ఏలేరు కాలువకు భారీగా వరద నీరు చేరడమే ఇందుకు కారణం. దాదాపు 27వేల క్యూసెక్కుల నీటిని ఏలేరు రిజర్వాయర్ నుంచి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...