ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పోరాటానికి సిద్దమవుతున్నారని వార్తలు వస్తున్నాయి... ఇటీవలే మంత్రివర్గ సమావేశంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...