ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పోరాటానికి సిద్దమవుతున్నారని వార్తలు వస్తున్నాయి... ఇటీవలే మంత్రివర్గ సమావేశంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.....
ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తాజాగా ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం...