2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో తమ్ముళ్లు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్న సంగతి తెలిసిందే... రాష్ట్రంలో టీడీపీ పుంజుకోవాలంటే సుమారు 20 సంవత్సరాలు పడుతుందనే ఉద్దేశంతో తమ్ముళ్లు వైసీపీ లేదంటే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...