ఏపీలో మంత్రుల పనితీరు ఎప్పటికప్పుడు సమీక్షల్లో తెలుసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్.. ముఖ్యంగా పరిపాలనా సౌలభ్యం కోసం మంత్రిత్వ శాఖల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. తాజాగా ప్రభుత్వం ఇద్దరు...
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఈ...