2014 ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ, మోదీ, పవన్ కలిసి పోటీ చేసిన సమయంలో అసలు జగన్ చరిష్మా ముందు వీరు ముగ్గురు ఎగిరిపోతారు అని, కచ్చితంగా జగన్ అధికారంలోకి వస్తారు...
విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth Reddy). వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి....
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాలు మంచి అవకాశమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో...