దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై చాలామందితో విచారణ చేయించారని టీడీపీ నేత లోకేశ్ అన్నారు.. విచారణ చేయించిన తర్వాత ఏమైందని లోకేశ్ ట్విట్టర్ ద్వారా...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత లోకేశ్ మరోసారి రెచ్చిపోయారు... తుగ్లక్ నిర్ణయాలతో మీ సేవ వ్యవస్థ పై ఆధారపడిన 30 వేల...
సన్నబియ్యం అంటే సన్నగా ఉన్న వ్యక్తిని పౌరసరఫరాల శాఖకి మంత్రిని చెయ్యడం మాత్రమే అని ఆలస్యంగా అర్థం చేసుకున్నాం అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ అన్నారు. నాణ్యమైన బియ్యం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...