ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో చాలా మంది అర్హుల జాబితా నుంచి తొలగించబడ్డారు ..దీంతో పించన్లు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు, అయితే అన్నీ అర్హతలు ఉన్నా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...