వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా రాజాంనియోజకవర్గం సంతవురిటి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి దవళ పేట, ఆనందపురం ఆగ్రహారం, వాండ్రంగి మీదుగా ఆమదాల వలస నియోజకవర్గం పొందూ రుకు కొనసాగనుంది.ఈ...
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాలలో జరిగిన "మేమంతా సిద్ధం" బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు...