ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జనసేన పార్టీ సూటిగా ప్రశ్నించింది.... దేశంతో ఎక్కడా లేని విధంగా వైసీపీ సర్కార్ పాలన సాగిస్తోందని తప్పు బట్టింది... ఏపీలో శాశ్విత రాజధానిలేని రాష్ట్రంగా నిలబెట్టి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...