ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన కాబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయాలు మీడియాకు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
1.. మార్చ్ 15లోగా...
టీడీపీ వైసీపీ సర్కారుపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉంది.. టీడీపీ ముందు నుంచి అమరావతి పై రాజధాని విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది.. తాజాగా టీడీపీ రాష్ట్ర విస్త్రృత స్థాయి...
చంద్రబాబు పుణ్యమా అని ఏపీకి ఎక్కడా పైసా అప్పు ముట్టడం లేదు.. వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, ఈ సమయంలో ఏపీ సర్కార్ రుణాల కోసం అన్వేషిస్తోంది. తాజాగా...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపేయాలని నవయుగ సంస్థకు రాష్ట్రప్రభుత్వం నోటీసులు జారీచేసిన మర్నాడే కేంద్ర సర్కారు ఈ పరిణామంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందంటూ 'ఆంధ్రజ్యోతి' పత్రిక ఒక కథనం రాసింది.
జగన్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...