రాజకీయ నేతల పీఏలు అంటూ కొందరు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు.. మంత్రులు ఎమ్మెల్యేలకే కాదు ఏకంగా సీఎంలు వారి కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉపయోగించి, వారి పీఏలు అంటూ డబ్బులు దోచేస్తున్నారు కొందరు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...