శ్రావణం వచ్చేస్తోంది ఈ సమయంలో రాజకీయంగా శ్రావణ మేఘాలు అలముకుంటున్నాయి, ఇవి ఎవరికి ప్లస్ అవుతాయి అని చాలా మంది చూస్తున్నారు, ఎందుకు అంటే రెండు మంత్రి పదవులతో పాటు
ఎమ్మెల్సీ పదవుల భర్తీపై...
ఏపీలో సీఎం జగన్ సర్కార్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది, అంతేకాదు ప్రతీ ఒక్కరికి విద్య అందించాలి అని చూస్తున్నారు, కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా సర్కారీ బడులని కూడా తీర్చిదిద్దుతున్నారు. నాడు...
అమరావతి చుట్టూ ఏమి జరుగుతుంది ఇప్పుడు మరోసారి అందరి చర్చ ఇటీవల హిందూ మహాసభ దక్షిణభారత రామాలయంకట్టనున్నట్లు ప్రకటన తర్వాత మొదలైంది... రాజధానిని ఇక్కడే ఉంచాలని 200 రోజులు ఉద్యమించినా కరోనా మహమ్మారి...
ఏపీలో కొత్త పదవుల లోకం మొదలైంది.... ఇద్దరు మంత్రులైన మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాస్ లు రాజ్యసభకు వెళ్లడంతో సీఎం జగన్ కేబినెట్ రెండు పోస్ట్ లు ఖాళీ అయ్యాయి.... అలాగే వారు...
మార్చి నాల్గోవ వారం నుంచి దేశ వ్యాప్తంగా స్కూళ్లు కాలేజీలు మూత పడ్డాయి, విద్యార్దులకు పెద్ద ఎత్తున సెలవులు ప్రకటించారు... సుమారు మూడు నెలలుగా స్కూళ్లు తెరచుకోవడం లేదు..కొన్ని పాఠశాలలు ఆన్ లైన్...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లా... ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు పట్టు సాధించాలని చూస్తునే ఉన్నారు... కానీ సాధించలేక పోతున్నారు... ఎప్పుడు ఎన్నికల జరిగినా సరే ప్రజలు...
ప్రస్తుత సంక్షోభాన్ని ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు అవకాశంగా మార్చుకునే దిశగా పావులు కదుపుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... ఎల్జీ పాలిమర్స్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...