చంద్రబాబు నాయుడు వారసుడు ఎవరు ఇది తెలుగుదేశం పార్టీలో ఎడతెగని చర్చ ఇంకా చెప్పాలంటే ఇతర పార్టీలలో కూడా అదే చర్చ ఓ విధంగా టీడీపీ ఇప్పుడు నాయకత్వ బలహీనతోనే కొట్టుమిట్టాడుతోంది... దాన్ని...
మిషన్ బిల్డ్ ఏపీ కాదని జగన్ కిల్డ్ ఏపీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ విమర్శలు చేశారు... రాష్ట్రంలో ఆస్తులను అమ్మేసి ఏపీని చంపేస్తూ దానికి మిషన్ బిల్డ్ ఏపీ...
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఉగాదికి ఉచిత ఇళ్లపట్టాలు ఇవ్వరు అని అందరూ భావించారు.. సీఎం జగన్ కూడా దీనిపై ఇక ఏమీ చేయలేరు అని అనుకున్నారు. కాని కరోనా...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి తండ్రి ఆశయాలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతూ రాజకీయంగా ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటూ నేడు ఈ ఉన్నత స్ధానానికి చేరుకున్నారు, ఆయన...
ఏపీలో స్కూల్ పిల్లలకు అనేక పథకాలు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యంగా అమ్మ ఒడి పథకం అమలు చేశారు, అలాగే నాడు నేడు కూడా అమలు చేయనున్నారు, ఇక...
ఏపీలో నెల రోజులగా ఒకటే చర్చ ఎవరికి సీఎం జగన్ రాజ్యసభ సీట్లు ఇవ్వనున్నారు అని , దీనిపై మొత్తానికి జగన్ పార్టీ తరపున ప్రకటన చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి...
టీడీపీ నేత మాజీ మంత్రి నారాలోకేశ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు... చెడు పై మంచి గెలిచిన రోజున రంగులు చల్లుకొని హోలీ జరుపుకుంటామని తెలిపారు...
అదే హోలీ రోజున ప్రభుత్వ...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ చీఫ్ రఘువీరా రెడ్డి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...