ఏపీలో ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు రాజ్యసభ సీట్లు రానున్నాయి, అయితే తాజాగా ఇందులో ఈ సీట్ల కోసం చాలా మంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు.. వారిలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి, ముఖ్యంగా...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ తమ ట్విట్టర్ ఖాతాలో తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు...
జగన్...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ సీట్లపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు... దాదాపు 20 మంది వరకూ ఈ ఐదు సంవత్సరాల్లో తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం వస్తుంది అని అనుకున్నారు.. కాని...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు... ఇటీవలే రాజధాని రైతులమీద పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే దీని పై...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా ఎమ్మెల్యే పక్కా ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తున్నారు... 2019 ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి వైసీపీ తీరపున గెలిచిన కాసుమహేష్ రెడ్డి ప్లాన్...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు ఆయనకు అండగా చాలామంది నిలిచారు... అలా అండగా నిలిచిన వారిలో ఒకరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు... జగన్ పార్టీ స్థాపించిన తర్వాత అప్పట్లో...
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో తమ్ముళ్లు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్న సంగతి తెలిసిందే... రాష్ట్రంలో టీడీపీ పుంజుకోవాలంటే సుమారు 20 సంవత్సరాలు పడుతుందనే ఉద్దేశంతో తమ్ముళ్లు వైసీపీ లేదంటే...
వైసీపీలో సీమలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంటున్నారు బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి... బైరెడ్డి రాజశేఖరరెడ్డి సోదరుడి కొడుకు సిద్ధార్త్ రెడ్డి వైసీపీలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ సీమలో మరే యువనేతకు లేదు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...