వైసీపీ నాయకులు దాగుడుమూతలు ఆడకుండా సూటిగా సుత్తి లేకుండా చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో కలిసి నడవాలి అనుకుంటే ఆ విషయాన్ని డైరెక్ట్ గా...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో పోరాటానికి సిద్దమయ్యారు... ప్రభుత్వ వైఫల్యాలను వివరించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టింది...
ఈమేరకు ఒక ప్రకటన కూడా...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా ఉన్నారు.. కేంద్రం పెద్దలతో సమావేశాలు జరుపుతూ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను మరింత...
జరగాలి పెళ్లి, మళ్ళీ మళ్ళీ.. అనే కాన్సెప్ట్, ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి పెట్టారేమోనని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు... ఎంతో కష్టపడి తాము...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బావ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కు తాజాగా పెను ప్రమాదం తప్పింది... ఆయన ప్రయాణిస్తున్న కారు...
ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో విజయం సాధించన తర్వాత అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చాలా సయోధ్యగానే ఉంటున్నారు.. ఇరు రాష్ట్రాల సమస్యలు ఆస్తుల విభజన నీటిపంపకాలు ఇలా అనేక విషయాల్లో...
ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు, వైసీపీ పార్టీ ఎన్టీయేలో చేరబోతున్నారా అనేది చర్చించుకుంటున్నారు, దీనిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఇటీవల ప్రధాని నరేంద్రమోదీని కలిశారు సీఎం జగన్మోహన్ రెడ్డి,...
వైయస్సార్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉండి, తాజాగా పాదయాత్ర తర్వాత ఏపీలో ముఖ్యమంత్రి అయ్యారు, అయితే వైయస్ జగన్ కేంద్రంతో కలిసి పని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...