ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీలో నెంబర్ వనే అనే చెప్పాలి.. ఇక నెంబర్ 2 అంటే వెంటనే వినిపించే పేరు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైయస్ కుటుంబానికి దగ్గర...
రాజకీయ నేతల పీఏలు అంటూ కొందరు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు.. మంత్రులు ఎమ్మెల్యేలకే కాదు ఏకంగా సీఎంలు వారి కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉపయోగించి, వారి పీఏలు అంటూ డబ్బులు దోచేస్తున్నారు కొందరు...
టీడీపీ వైసీపీ సర్కారుపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉంది.. టీడీపీ ముందు నుంచి అమరావతి పై రాజధాని విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది.. తాజాగా టీడీపీ రాష్ట్ర విస్త్రృత స్థాయి...
తెలుగుదేశం పార్టీ నాయకులకి వరుస షాక్ లు ఇస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. తాజాగా అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సెక్యూరిటీని తీసివేశారు.. ఇది పెద్ద సంచలనం అయింది.....
తాజాగా ఏబీ వెంటేశ్వర రావును ఏపీ సర్కార్ సస్పెండ్ చేసిని సంగతి తెలిసిందే ఈ సస్పెండ్ పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.. ఏబీ సస్పెన్షన్తో సివిల్...
ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది... విద్యుత్ ఛార్జీలు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది... ఐదు వందల యూనిట్లు దాటితే చాలు ప్రతీ యూనిట్ కు 90 పైసలు...
తమిళనాడులో రాజకీయం హీట్ ఎక్కుతోంది, ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలి అని చూస్తున్నారు.. కొత్తగా పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలి అని చూస్తున్నారు... తమిళనాట ఆయన ప్రజల్లోకి వెళ్లాలి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఫాలో అవుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ మేధావులు... గతంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...